రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు, కొన్ని అంశాలను కావాలని వదిలిపెట్టారు. ప్రజల అభిమతం, ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించుకుంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించా�
న్యాయమూర్తుల బలహీనతలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా మధ్య మరో వివాదం రాజుకున్నది. ఈసారి ప్రభుత్వ ప్రకటనల విషయంలో సీఎం కేజ్రీవాల్ సర్కార్ను ఎల్జీ టార్గెట్గా చేసుకొన్నారు. ప్రభుత్వ ప్రకట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తూ, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్న తీరుపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరుగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిమాం�
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తనకు తెలంగాణ ఒక చిక్కు ప్రశ్నగా మారడాన్ని సహించలేకపోతున్నట్టున్నారు. అసహనానికి అధికారాన్ని అద్ది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
ఒకవైపు నుంచి ఈడీ, మరోవైపు నుంచి
రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్
‘ఒక వ్యక్తి మాటలు, చర్యలు హింసకు దారితీసినప్పుడు, హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే సదరు వ్యక్తి ఆ చర్యలకు పాల్పడ్డాడని భావించినప్పుడే ఆ వ్యక్తిపై రాజద్రోహం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి’ అని కేదార్నా�
పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినందుకు రాంపల్లిదాయర సర్పంచ్ గరుగుల ఆండాలు, ఉప సర్పంచ్ గాడి రాములను పదవి నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీసర మండలంలోని రాంపల్లిదాయరలో
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప
గవర్నర్ల వ్యవస్థనే మంచిగ పనిచేస్తలేదని చెప్పి సర్కారియా కమిషన్ కానీ, మరొకరు కానీ ఘోరంగా చెప్పిన్రు. అసలీ వ్యవస్థ ఇట్ల ఉండకూడదు. చాలా ఇబ్బందులు పెడుతున్నరు. మంచిది కాదని కూడా చెప్పిన్రు
ట్రాలీ డ్రైవర్, అంగన్వాడీ ఉద్యోగులపై కేసు నమోదు సీసీసీ నస్పూర్ : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణిలకు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాల ప్యాకెట్లను కొందరు అంగన్వాడీ టీచర్లు, సఫ్లై చేసే ఆటో డ్రైవర్లత
Crime news | జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించినట్లు అదనపు ఎస్పీ నర్మద తెలిపారు.