Missing | ఈ నెల 18వ తేదీన రాత్రి కుటుంబ సభ్యులు భోజనం చేసి అందరూ పడుకున్నారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో కవిత తండ్రి బిక్య బాత్రూం కోసమని లేచి చూడగా తన కూతురు ఇంట్లో కనిపించలేదు.
దంపతుల మధ్య నెలకొన్న చిన్నచిన్న తగాదాల నేపథ్యంలో ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కుత్బుల
బెంగుళూర్లోని అగ్నివీర్ శిక్షణ సెంటర్ నుంచి ఓ యువకుడు అదృశ్యమయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, బేగంపేట్ గ్రామానికి చెందిన దయ్యాల సతీశ్(20) ఇంటర్ చదివాడు.
Child Missing Case | అజయ్ కుమార్, చందా కుమారి దంపతులు అలియాబాద్ క్రాస్ రోడ్ సమీపంలోని సత్యనారాయణ ఆలయం గోశాలలో పనిచేస్తున్నారు. వారి 28 నెలల బాలుడు గురువారం 6.45 గంటల ప్రాంతంలో గోశాల వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు.
కాబోయే అత్తతో కలిసి అలీగఢ్ వ్యక్తి పారిపోయిన ఉదంతం మరువకముందే అలాంటి ఘటనే ఈసారి యూపీలోని గోండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం 25 ఏండ్ల సుశీల్ (పేరు మార్చారు) తాను పెండ్లి చేసుకోబోయే వధువు త�
భర్తతో తలెత్తిన విబేధాలతో సోదరుడి ఇంటికి వచ్చిన వివాహిత అదృశ్యమైన సంఘటన సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశాకు చెందిన రాజమాలి బతుకుదెరువ�
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మీర్పేట్లోని దారుణ ఘటనలో భార్యను ముక్కలు చేసి ఉడికించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ను వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూంలో కూర్చొని శరీరాన్ని ముక్కల�
మిస్సింగ్ కేసుల పట్ల నగర పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసిన తరువాత అతని ఆచూకీ తెలిసిందా? ఎక్కడకు వెళ్లాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి �
మీర్పేటలో అదృశ్యమైన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. బాలుడు అదృశ్యమయ్యాడా..? ఎవరైనా కిడ్నాప్ చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..
కంకోల్ శివారులోని వోక్సెన్ యూనివర్సిటీలో గార్డెన్గా విధులు నిర్వహిస్తూ ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...కంకోల్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ నాలుగేండ్లు�