పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్-హమాస్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం సుమారు 500 క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుప
ఇజ్రాయెల్-లెబనాన్ పరస్పర తీవ్రంగా దాడులు చేసుకొంటున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై హెజ్బొల్లా ఆదివారం ఉదయం వంద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్లోని హైఫా నగరంల�
రాకెట్లు, క్షిపణుల వంటి వాటిలో వినియోగించే ఇంధన వనరులను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఈ ఇంధనాన్ని దేశీయంగా �
US shot down most | ఈ నెల 13న ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన 330కుపైగా క్షిపణులు, డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చింది ఇజ్రాయెల్ కాదు అమెరికా అని తెలుస్తున్నది. ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ ఈ మేరకు ఒక న�
Military Strengths: సిరియాలో జరిగిన దాడికి ప్రతీకారంగా.. ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ సైనిక శక్తి ఎంతో తెలుసుకుందాం. భౌగోళికంగా ఇజ్రాయిల్ కన్నా ఇ
ఇరాన్ నుంచి దూసుకొచ్చిన వందల డ్రోన్లు, క్షిపణి దాడులను ఇజ్రాయెల్ బహుళ అంచెల రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. 99 శాతం డ్రోన్లను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. శత్రు దేశాల దాడులను ఎదుర్కొనేం
ఊహించినట్టుగానే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన�
America | అగ్రరాజ్యం అమెరికా హౌతీకి చెందిన 12 డ్రోన్లు, ఐదు మిస్సైల్స్ను ఎర్రసముద్రంలో కూల్చివేసింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఎర్రసముద్రం ప్రాం�
Israel war | ఇజ్రాయెల్ మరోసారి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. ఒకవైపు పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మంగళవారం తెల్లవారుజామున రష్యా భారీ దాడికి పాల్పడింది. అయితే భూ, జల, వాయు మార్గాల ద్వారా క్రెమ్లిన్ సేనలు ప్రయోగించిన 18 డ్రోన్ క్షిపణులను సమర్థంగా కూల్చేశామని ఉక్రెయిన్ సైన�
ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. పలు నగరాలపై జరిపిన ఈ దాడుల్లో కనీసం 12 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టు ప్రాథమిక అంచనా.