రైతులు మధిర (Madhira) వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన మిర్చి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగో�
తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ వంటి మారెట్లో మిర్చి ధరలు ఊపందుకున్నాయి. ఖమ్మంలో ముఖ్యంగా తేజా రకం మిర్చికి పెరుగుతున్న డిమాండ్ వల్ల ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీగా 19,000 నుంచి 20,000 క్వ
మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mirchi | గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా క్వింటాలు రూ.25 వేలకు కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా �
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు సోమవారం రైతులు సుమారు లక్ష మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. రెండ్రోజుల సెలవుల అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో మిర్చిబస్తాలతో మార్కెట్యార్డు పోటెత్తింది.
ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ�
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటగంటకూ జెట్ స్పీడ్తో పెరుగుతుంటే.. ఖమ్మం మార్కెట్లో మాత్రం ఎర్రబంగారం(తేజా మిర్చి) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుం
మిర్చి రైతులకు ఓ వ్యాపారి టోకరా ఇచ్చాడు. రైతుల నుంచి వెయ్యి క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని మలుగుమాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.
మొన్నటివరకు పంటలను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు అదే మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి. తమ పంటలను అమ్ముకునేందుకు నానా ఆగచాట్లు. మార్కెట్లలో పడిగాపులు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆందోళనలు,
మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై సర్కారు ఆరా తీసింది.
మిరప తోటకు వైరస్ సోకటంతో పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేదని మనస్తాపం చెంది ఓ రైతు ఉరేసుకొన్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జగ్గుతండాలో చోటుచేసుకున్నది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలతోపాటు తాజాగా మరో బాధ్యతను తీసుకున్నది.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి మిర్చ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి, కనికి, మొగఢ్దగఢ్, గుడ్లబోరి గ్రామాల్లో 350 ఎకరాల్లో మిరప సాగువుతున్నది. ఇక్కడ పండిన పంటను మహారాష్ట్రకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఈ యేడాది ఎకర�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.