CM KCR | మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�
నిజాంసాగర్/బిచ్కుంద : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంతో పాటు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం నిజాంసాగర్, బిచ్కుంద మండలాలకు చెందిన టీఆర్
మత్స్య కళాశాల | అంతర్జాతీయ స్థాయిలో మత్స్య కళాశాల బాలుర వసతి గృహానికి గుర్తింపు తీసుకువస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాల బాలుర వసతి గృహం, భోజనశాలను మ�
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన యుద్ధప్రాతిపదికన విద్యుత్తు మరమ్మతు పనులు వాగుల్లో చిక్కుకున్నవారిని కాపాడిన పోలీసులు ఉత్తర తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కుండపోత వానతో అతలాకుతలమైన పలు జిల్లా�
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం లభించింది. మీనాక్షి లేఖి బీజ
ఉపసంఘం| రాష్ట్రంలో వైద్య సేవలు, దవాఖానల్లో సౌకర్యాలను మెరుగుపరడం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీకానుంది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘం సమావేశమవడం