ప్రపంచ మే డే దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కార్మిక శాఖ మంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్ప లౌకిక రాజ్యంగా వర్ధిల్లుతున్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 29న ఎల్బ�
cabinet Meeting | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (cabinet Meeting) నేడు చివరిసారిగా సమావేశం కానుంది. సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో నేడు మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
కేంద్రం వడ్లు కొనేదాక కొట్లాట ఆగదు. గత ఏడాది వరకు రైతులు పండించిన ధాన్యాన్ని సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు కొని ఎఫ్సీఐకి అప్పగించేవి. ఈ ఏడాది కేంద్రం ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి అవలంబిస్తున్నది. �
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు
యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఆలయ ఏడు ద్వారాల్లో ఒక్కటైన ఉత్తర రాజగోపురానికి మంత్రి కొ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో
పరిగి : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమకురుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబ
జనగామ : ఈ నెల 11న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన ఏర్పాట్లు ఘనంగా ఉండాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జనగామ జ�
మియాపూర్ : రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను నియమించినందుకు గాను మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సీఎ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రులు సజ్జల రామకృష్ణరెడ్డి, బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు. ఈ రోజు సీఎం జగన్తో ప్రభుత్వ కమిటీ