డయాగ్నొస్టిక్ సెంటర్లను| జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాలను మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లలో ఉచితంగా రోగ
ఎంపీ వద్ద ఆనందయ్య మందు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్ద ఆనందయ్య మందు పొట్లాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
శైలజకూ దక్కని చోటు తిరువనంతపురం, మే 18: చరిత్రను తిరగరాస్తూ కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. మునుపటి క్యాబినెట్లోని మంత్రులందరినీ తొలగించి ఈసారి కొత్తవారికి చోటు
ఇద్దరు మంత్రులను అరెస్టు చేసిన సీబీఐ అదుపులోకి మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి మండిపడ్డ సీఎం మమత.. స్వయంగా సీబీఐ కార్యాలయానికి వెళ్లిన ఆరు గంటల పాటు అక్కడే నిరసన.. తననూ అరెస్టు చేయాలని డిమాండ్ కోల్కతా, మే 17: పశ�
కోల్కతా: బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధంకర్కు, సీఎం మమత బెనర్జీకి మధ్య కోల్డ్వార్ కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఘనవిజయం సాధించి పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే నారద టేపుల కేసులో ఇదివరకటి మమ�
మంత్రులు | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
మంత్రులు | ఏ ఒక్క రైతు తాను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నార�
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణాలో అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయాని మంత్రులు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి
మహబూబ్నగర్ : ఉన్నత విద్యావంతురాలైన వాణీ దేవి మచ్చ లేని వ్యక్తిత్వమని మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. మహిళలపై అపారమైన గౌరవం ఉన్న సీఎం కేసీఆర్ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థాన�
మచ్చలేని పీవీ కుటుంబం నుంచి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించండి. విద్యా వ్యవస్థపై ఆమెకు అపార అనుభవం ఉండటంతోపాటు లక్షల మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది