ప్రజల ఆశీర్వాదంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, సీఎం కేసీఆర్ దీవెనలు, ప్రజాబలంతో మరోసారి విజయం సాధిస్తానని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తం చేశారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడైన డాక్టర్ చెరుకు సుధాకర్ తిరిగి తన సొంత పార్టీకి చేరుకున్నారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్రావు, జగదీ
జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్పామ్. ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో సాగునీటి వసతి పెరగడంతో సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మంత్�
రైతుల శ్రేయస్సుకోసం పరితపించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రంలోరూ. 1.28లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, రూ.10 లక్షలతో నిర్
Ministers Harish Rao | జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఏడో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం పరిధిలోని సిద్దిపేట
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మెతుకు సీమ గడ్డపై సీఎం కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’ పూరించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణం గులాబీమయమైంది.
: పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా గాంధీ దవాఖానలో రూ.52 కోట్లతో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మించింది.
TS Ministers | ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ రావు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు,రాష్ట్ర పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్రావు ను బుధవారం మర్యాదప�
Minister Dayakar Rao | అన్ని కులవృత్తులకు న్యాయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగ�
వేములవాడ దవాఖాన అరుదైన వైద్య సేవలకు కేరాఫ్గా నిలుస్తున్నది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చొరవ, ఎమ్మెల్యే రమేశ్బాబు కృషితో సకల సౌకర్యాలతో గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. రాష్ట్రంలోని అతిప
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ స