తెలంగాణ నుంచి బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ అవార్డును ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నది. బుధవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధికి రాష్ట్ర పర్యాట�
ఇక పొలాల్లోకి పాలమూరు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ లిఫ్ట్లో మొదటి పంప్ను ఈ నెల 16న సీఎం కే�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషితోనే కళాకారులకు ఆదరణ లభిస్తున్నదని తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం బాధ్యులు అన్నారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియాతో సంఘం అధ్యక్షుడు అభినయ శ్రీ
నూతన క్రీడా విధానంపై రాష్ట్ర క్రీడాశాఖ కసరత్తు చేస్తున్నది. సమగ్రమైన క్రీడా విధానానికి తుదిరూపునిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్షా సమ
మహాకవులు నడయాడిన పాలకుర్తి ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమని, వాల్మీకి మహర్షి పుట్టినిల్లయిన వల్మిడికి వచ్చే నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ రానున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సర�
ఉద్యోగులు త్వరలోనే శుభవార్తలు వింటారని, ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్ఎస్పై కీలక ప్రకటనలుంటాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వీటి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఆది�
అనుచిత వ్యాఖ్యలతో బహుజనులను అణచివేసే కుట్రలు ఇక సాగవని, వాటిని తిప్పి కొడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వృత్తి కులాల పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అగ్రకుల అహంకారంతో బీసీ న�
క్రీడా పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక ఆరోపణల మీద వచ్చిన కథనాలపై రాష్ట్ర క్రీడా యువజన శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తక్షణం స్పందించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై ఆరోపణలు రావడంతో..
బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలే మార
డప్పుల చప్పుళ్లు.. ఢమరుక నాదాలు.. ఒగ్గుడోలు మోతలు.. దండారి ఆటలు.. కొమ్ము నృత్యాలు.. బంజారా రీతులు.. ఇలా తెలంగాణ సమస్త సాంస్కృతిక కళారీతులు అమరులను ఆవాహన చేసుకొన్నాయి. సాగరతీరం యావత్తు తెలంగాణ సాంస్కృతిక వైభవ �
నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామ పరిధిలోని చారిత్రక, పురావస్తు మెన్హిర్ల(నిలువురాళ్లు)కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ సాధించే దిశగా ముందడుగు పడింది.
బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి బ స్తీల్లో కూడా మెరుగైన వైద్యసేవలు అం దుబాటులోకి తీసుకొచ్చామని, స్థానిక ప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
నాటి పాలనలో తెలంగాణలోని కులవృత్తులు ధ్వంసమయ్యాయి. చేతివృత్తిదారులంతా ఉన్న ఊళ్లను వదిలి వలసబాటపట్టినా నాటి ప్రభుత్వాలు చోద్యం చూశాయి. కానీ, స్వరాష్ట్రంలో కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయి. సీఎం కే�
గీతవృత్తిలో కార్మికుల మరణాలు, ప్రమాదాలను నివారించేందుకు అధికారులు అధ్యయనం చేయాలని, కార్మికులకు సేఫ్టీ యంత్రాలను అందించేందుకు తక్షణమే అధికారులు నివేదికలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ శాఖ మంత్రి వీ శ్రీనివాస�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లిలో ఏర్పాటు చేసిన