హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ(లింగమనేని లక్ష్మి స్మారక కప్)శుక్రవారం అట్టహాసంగా మొదలైంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ కేంద్రంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస�
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
అతి త్వరలో ప్రారంభం కానున్న నీరా కేఫ్కు అనుబంధంగా ఉన్న చిల్లింగ్ప్లాంట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు.
ఉమ్మడి పాలకులు విస్మరించిన తెలంగాణ బహుజన పోరాట యోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే విశేష గుర్తింపు లభిస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కొనియాడారు.
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి నిర్వహిస్తున్నట్టు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని
అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నదని, ఎవరూ అధైర్యపడొద్దని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసా ఇచ్చారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమన్న మహనీయుడని చెప్పారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ టాడి టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులు శాస్త్ర సాం కేతిక అంశాలపై ఆసక్తిని పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. భారత అం తరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఐ