సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఆయా పనులను త్వరితగిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా సెక్రటెరియట్లో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన గ్రౌండ్ ఫ్లోర్లోని 10,11,12 బ్లాక్లు కేటాయించారు. బాధ్యతలు చేపట్టిన పొ�
వ్యవసాయ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేషన్ల పనితీరు పూర్తిగా మారాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆ�
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకూడదని, ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మారెటింగ్శాఖలో ఎవరైనా అధి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయడమే మా లక్ష్యమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం పాల్వంచలో సుగుణగార్డెన్స్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏర్పాటు చేసిన �
‘ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను వంద రోజుల్లో అమలు చేస్తాం.. సంపదను సృష్టించి సబ్బండ వర్గాలకు పంచి, వారు ఆత్మగౌరవంతో బతికేలా పథకాలు అమలు చేస్తాం.. తమ పార్టీ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకి
మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మార్కెటింగ్, చేనేత జౌళి పరిశ్రమలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార పౌర సంబం
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం, తాను జన్మించిన గడ్డ రుణం తీర్చుకుంటానని హెటిరో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాల భవనానిక