ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సత్సంకల్పంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని 54వ డ
ప్రభుత్వ పథకాల కోసం ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పథకాలన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని, ప్రతి కుటు
సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక
సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి జిలాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆలతో క�
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జూదం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఏరియా పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్లకు అడ్డాగా మారింది. అదుపు చేయాల్సిన పోలీసులు నిద్రమత్తులో జోగుతుం
వ్య వసాయ మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించడంతో, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మా ట్లాడారు. రైతులు, వ్�
ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నార
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు, హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంటు ప్రాజెక్టులను ఒకచోటకు చేర్చి క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రాపర్ట�
విత్తన కంపెనీల లైసెన్స్లను సమగ్రంగా పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కంపెనీల లైసెన్స్లను రద్దు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలతో నష�
భద్రాచలం పట్టణంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి పనులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
చేనేత, జౌళి రంగాలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్�
రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయిల్పాం సాగు.. ఆ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. రైతులు ఆ�