యాసంగి సీజన్ రైతుబంధు శాటిలైట్ సర్వే ఆధారంగా పంట వేసిన భూములకే రైతుబంధు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇటీవల ముంచెత్తిన మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాల ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. తొలు త 4.47 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 1.1 లక్షల ఎకరాల్లోనే నష
మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. రైతులు పండించిన మక్కజొన్నల్లో ప్రభుత్వం సగమే కొనుగోలు చేస్తూ మిగిలిన సగం పంటకు కోత విధిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన పత్తి రైతుల పాలిట శాపంగా మారుతున్నది. సీసీఐ పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడంతో పత్తి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది.
మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించింది.
పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ సహకార సంస్థ ‘బ్రాక్' సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. సోమవారం సచివాలయంలో సీతక్కతో బ్రాక్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది.
సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జిన్నింగ్ మిల్లుల జాబితాను కలెక్టర్లకు పంపించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు.