శాసనమండలి సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. మండలికి కొత్తగా ఎన్నికైన మహేశ్కుమార్గౌడ్, తీన్మార్ మల్లన్నను సభ్యులకు చైర్మన్ పరిచయం చేశారు.
తొలి విడత జాబితాలో 33,658 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖాతాల్లో ఇబ్బందు లు, సాంకేతిక కారణాలతో జమ కాలేదని చెప్పారు.
పెదవాగు వాస్తవ పరిస్థితిని అంచనా వేయకపోవడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందు�
‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందుగానే తెరిచి ఉంటే ప్రమాదం జరిగేది కాదు కదా? వెలుతురు తగ్గి హెలికాప్టర్లు తిరిగే వాతావరణం లేకుంటే ప్రాణనష్టం జరిగేదే కదా?�
రైతు రుణమాఫీ ఖాతాల్లో బ్యాంకులు తప్పులు చేశాయని, ఇప్పటివరకు ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రెండువేల వరకు తప్పు డు ఖాతాలను గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై ఖమ్మం ధంసలాపురం వద్ద ఏర్పాటుచేయాల్సిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో సమీక్షించారు. రెండు డిజైన్లను సమ�
ఖమ్మం నగరంలో ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ నూతన షోరూంను ప్రారంభించింది. నగరంలోని వైరా రోడ్డులో ఏర్పాటు చేసిన షోరూంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీ నటి సంయుక్త మేనన్ల�
రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్న సమయంలో డీఏపీ ఎరువుకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత ఉన్నట్టు వ్యవసాయ శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు.
సాగు చేసే రైతులకే రైతుభరోసా అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనికోసం ఇప్పటికే సహకార సంఘాల్లో, రైతువేదికల్లో రైతుల అభిప్రాయం సేకరించినట్లు
భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.