ఠభూమిలో సిద్దిపేట జిల్లా ఎత్తయిన స్థానంలో ఉన్నది. ఆ దేవుడు ఈ ప్రాంతానికి ఆయిల్పామ్ ఫ్యాక్టరీ తీసుకువచ్చాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో సిద్దిపేట ఉన్నది.
రైతు భరోసా, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలతో రైతులకు భద్రత, నమ్మకం కల్పించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నామమాత్రపు అధికారాలతో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కార్యక్రమాలు చేయలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చ
‘రాష్ట్రంలో రోజురోజుకూ యూరియా కొరత తీవ్రమవుతుంది. రైతు కుటంబాలకు చెందిన విద్యార్థులు సైతం బడులు వదిలి యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది.
యూరియా కొరత అనుకోకుండా వచ్చింది కాదా? కొరత వస్తుందని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసా? అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారా? అదే ఇప్పుడు రైతులకు శాపంగా మారిందా? ఈ ప్రశ్నలకు సోమవ�
రాష్ట్రంలో యూరియా నిల్వలు అడుగంటుతున్నాయి. వారం పది రోజులకు సరిపడా యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వస్తేనే రైతులకు యూరియా అందుతుంది. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే ఆందోళనలు వ్
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసినది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది.
రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేసేందుకు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన సార్ (సింథటిక్ ఆపరేట్) డాటాను వినియోగించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల న
రూ.4 కోట్ల విలువైన 2 వేల గజాల భూమిని, అందులోని భవనాన్ని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రభుత్వానికి రాసిచ్చారు. ఈ మేరకు శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు భూమిపత్రాలు అందజేశారు.