వానకాలం నాటికి యూరియా కొరత తప్పదేమో అనే అభిప్రాయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తంచేశారు. వానకాలం వరకు ప్రభుత్వం వద్ద 50వేల టన్నులకు మించి యూరియా నిల్వలు(బఫర్ స్టాక్) ఉండకపోవ�
కాంగ్రెస్ సర్కారు 99 రోజుల పాటు నిర్వహించే ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది.
ఏపీ సీఎం నారా చంద్రబాబును సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్టు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
యాసంగి సీజన్ రైతుబంధు శాటిలైట్ సర్వే ఆధారంగా పంట వేసిన భూములకే రైతుబంధు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇటీవల ముంచెత్తిన మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాల ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. తొలు త 4.47 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 1.1 లక్షల ఎకరాల్లోనే నష
మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. రైతులు పండించిన మక్కజొన్నల్లో ప్రభుత్వం సగమే కొనుగోలు చేస్తూ మిగిలిన సగం పంటకు కోత విధిస్తున్నది.