రాష్ట్రంలో సాగవుతున్న ఆయిల్ పామ్పై బీహార్ ఆసక్తి కనబరచగా బీహార్లో సాగవుతున్న మకానాపై తెలంగాణ ఆసక్తి కనబరిచింది. బీహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి త�
ఈ నెలలోనే భద్రాచలం-సారపాక మధ్యలో నిర్మించిన నూతన వంతెనపై రాకపోకలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం వంతెన వద్ద అప్రోచ్ పనులను ఆయన పరిశీలించారు. వంతెన ప�
నాబార్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ పామిడి కోటయ్య శుక్రవారం కన్నుమూశారు. నాబార్డ్ వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించిన ఆయన.. 1992 నుంచి 1998 వరకు నాబార్డ్ చైర్మన్గా వ్యవహరించారు.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆదాయం రోజురోజు కూ పడిపోతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్ హయాంలో భారీ ఆదాయం సమకూరగా.. కాంగ్రెస్ హయాంలో ఏటేటా తగ్గు తూ వస్తున్నది.
రాష్ట్రంలో రానున్న రోజుల్లో తాగునీటికీ ఇబ్బందులు తప్పవని, నీటి వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖల మంత్రి
మార్ఫెడ్, మారెటింగ్, హాకా, వేర్హౌసింగ్ వంటి ప్రభుత్వ సంస్థల ఆధీనంలోని గోదాములన్నింటినీ ఒకే సమన్వయ వ్యవస్థ కింద నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను �
సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ, ఇతర అనుమతులను సాధ్యమైనంత త్వరగా సాధిస్తామని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి �
రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశాజనకంగా లేవని, లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.
Marketing Department | మార్కెటింగ్ శాఖలో మార్కెట్ కార్యదర్శుల పోస్టింగ్ల్లో భారీగా అవకతవకలు జరిగాయని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలో 6వేల యూరియా బస్తాలు మాయమైనట్లు యాప్ ద్వారా గుర్తించి, ఇద్దరు హోల్సేల్ డీలర్లు, ఒక రిటైలర్ లైసెన్స్ను వ్యవసాయశాఖ రద్దు చేసి అరెస్ట్ చేయడంతో పాటు విధుల్ల్లో నిర్లక్ష్యం వహించిన వ�
గోదావరి నది వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదే�
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి అగ్రివర్సిటీ దిక్సూచిగా మారాలని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవా�