ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 60 ఏండ్ల క్రితం ప్రారంభమైన వర్సిటీని మ
అధికారంలో ఉండి రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని మంత్రుల ఎదుట నల్లగొండ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాని
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం లోగా ప్రారంభించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మార్కెటింగ్ శాఖ అధికారుల ను హెచ్చరించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మలేషియా పర్యటన కొనసాగుతున్నది. గురువారం రెండోరోజూ పహాంగ్ రాష్ట్రం జెరంటుట్లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్, ఆర్ అండ్ డీ సెంటర్ను పరిశీలించారు.
రైతు భరోసా ఇవ్వాలని రైతులు అడిగితే అక్రమంగా కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన ప్రకటనపై చిన్నచింతకుం
రాష్ట్ర ప్రభుత్వం వానకాలానికి సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుభరోసాపై వేసిన కమిటీ రిపోర్టు వచ్చాక వచ్చే సీజన్ ను�
రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. అన్ని మండల
ఎన్నికలకు ముందు వరాలు కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక హామీల ఎగవేతలకు తెర లేపింది. సగం మందికే రుణమాఫీ చేసి, మిగతా వారికి ‘చేయి’చ్చిన రేవంత్ సర్కారు..
రైతులకు ఇన్ని రోజులు ఊరించి..వానకాలం పంటకు రైతుభరోసా లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చావుకబురు చల్లగా చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటనపై రైతులు భగ్గుమంటున్నారు.
అన్నదాతల కోసం బీఆర్ఎస్ మరో పోరుకు సిద్ధమైంది. వానకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలు, రైతుభరోసా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు �
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపెల్లి గ్రామంలో ఓ రైతు గుండె బుధవారం ఆగింది. గ్రామానికి చెందిన రైతు గుర్రం నర్సయ్య (62) పర్వతగిరిలో ధరణి ఫర్టిలైజర్స్ యజమాని వద్ద సూపర్ సీడ్ కంపెనీకి చెందిన వరి విత్తన�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను దసరా పండుగ లోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ �
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షలలోపు రుణం ఉన్న రైతులకు మాఫీ చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రూ.2 లక్షల పైన ఉన్న వారికి దసరాలోపు మాఫీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్�