రైతు భరోసా పథకం విధివిధానాలపై హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్క్షాపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహిం�
రైతుభరోసా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ సభ్యులు, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేని శ్రీనివాస్రెడ్డిలను రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవా�
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్ ప్రారంభమయ్యే ముందు రైతుభరోసా ఇవ్వాలని రైతులు కోరారు. ‘రైతు భరోసా’పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధ్యక్షతన సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలనుసేక
“అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలి. పదెకరాలు పైబడిన రైతులకు, ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూములు) పట్టాలు కలిగి ఉన్న పదెకరాలలోపు గిరిజనులకు రైతుభరోసా ఇవ్వాలి.
అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులతో అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణంలోని రైతువేదికలో నిర్వహించిన రైతుక�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి రైతు వేదికలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్ వ్యవసాయాధికారి భిక్షపతి, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల వ్యవసాయాధికారులు ప్�
హుస్నాబాద్లోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశం లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
రైతుభరోసాకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన అన్నదాతలను నిరాశ పరిచింది. ఈసారి కూడా పెట్టుబడి సాయం విత్తన దశలో కాకుండా, కోతల దశలో వస్తుందేమోననే చర్చ మొదలైంది. జూన్లోనే వానకాలం పెట్టుబడి సాయం పం
రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పుడు మంత్రి తుమ్మలను కొట్టేందుకు సిద్ధమేనా? అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు రాలేదని స్వయంగా మంత్�
మానుకోటలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ కోసం ‘జన జాతర’ పేరిట ఏర్పాటుచేసిన సభా వేదిక వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెయిట్ చేయాల్సి వచ్చింది. సాయంత్రం 4గంటలకు సభ ఉందని కార్యకర్తలకు సమాచారం ఉండ�
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ మార్కెట్లకు త్వరలోనే పాలక వర్గాలను ప్రకటిస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్ల
ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలంగాణ ప్రభుత్వ చేనేత, హస్త కళల శాఖ ఆధ్వర్యంలో చేనేత, హస్తకళ ప్రదర్శన నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినీ ప్రియ తెలిపారు.