రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పుడు మంత్రి తుమ్మలను కొట్టేందుకు సిద్ధమేనా? అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు రాలేదని స్వయంగా మంత్�
మానుకోటలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ కోసం ‘జన జాతర’ పేరిట ఏర్పాటుచేసిన సభా వేదిక వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెయిట్ చేయాల్సి వచ్చింది. సాయంత్రం 4గంటలకు సభ ఉందని కార్యకర్తలకు సమాచారం ఉండ�
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ మార్కెట్లకు త్వరలోనే పాలక వర్గాలను ప్రకటిస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్ల
ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలంగాణ ప్రభుత్వ చేనేత, హస్త కళల శాఖ ఆధ్వర్యంలో చేనేత, హస్తకళ ప్రదర్శన నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినీ ప్రియ తెలిపారు.
బతుకమ్మ చీరల బకాయిలు వెంటనే విడుదల చేసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సిరిసిల్ల పర్యట�
పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు ప్రారంభించాలని మాజీ మంత్రి హరీశ్రావు చేసిన విజ్ఞప్తికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పందించారు. కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని మార్క్ఫెడ్ అధికారుల�
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్లో ఈనెల 16 నుంచి పరిశ్రమలు తెరుచుకోనున్నాయి. ఈ నెల ఒకటి నుంచి టెక్స్టైల్ రంగం సంక్షోభంతోపాటు ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో నిరవధిక బంద్ ప�
రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియమితులయ్యారు. గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ ఆయనను ప్రభుత్వ విప్గా నియమించగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.