వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో మిర్చి పంట ను అధికంగా పండిస్తున్నందున ఇక్కడ మి ర్చి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రా�
వ్యవసాయ శాఖ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పబ్లిక్ గార్డెన్స్లోని ఉద్యానశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
శంకరపట్నం మండలం కన్నాపూర్లో ఒక్కో రైతుది ఒక్కోగాధ. ఎవరిని కదిలించినా రుణమాఫీ వెతలే వెలికి వస్తున్నాయి. ఈ ఊళ్లో ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. 400 మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ప్రభుత్వం పెట్టిన �
రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు.. ఆపైన ఉన్న మొత్తాన్ని బ్యా ంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
Crop loans | ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టే.. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలోని రైతులందరూ రుణ విముక్తులై స్వేచ్ఛను పొందుతారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
రైతు భరోసా పథకం విధివిధానాలపై హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్క్షాపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహిం�
రైతుభరోసా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ సభ్యులు, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేని శ్రీనివాస్రెడ్డిలను రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవా�
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్ ప్రారంభమయ్యే ముందు రైతుభరోసా ఇవ్వాలని రైతులు కోరారు. ‘రైతు భరోసా’పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధ్యక్షతన సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలనుసేక
“అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలి. పదెకరాలు పైబడిన రైతులకు, ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూములు) పట్టాలు కలిగి ఉన్న పదెకరాలలోపు గిరిజనులకు రైతుభరోసా ఇవ్వాలి.
అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులతో అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణంలోని రైతువేదికలో నిర్వహించిన రైతుక�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి రైతు వేదికలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్ వ్యవసాయాధికారి భిక్షపతి, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల వ్యవసాయాధికారులు ప్�
హుస్నాబాద్లోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశం లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
రైతుభరోసాకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన అన్నదాతలను నిరాశ పరిచింది. ఈసారి కూడా పెట్టుబడి సాయం విత్తన దశలో కాకుండా, కోతల దశలో వస్తుందేమోననే చర్చ మొదలైంది. జూన్లోనే వానకాలం పెట్టుబడి సాయం పం