సనత్నగర్ శాసనసభ్యుడిగా మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తలసాని శ్రీనివాస్యాదవ్కు అభినందనలు వెల్లువెత్తాయి. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాం�
భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన మంగళవారం భారీ బ�
ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సనత్నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్మారేడ్పల్లిలలోని తన నివాసం వద్ద సనత్నగ�
ఎన్నికల సమయంలో గద్దల్లా వాలిపోయే కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, ఎన్నికల తరువాత వారి అడ్రస్ ఉండదని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి 50 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేసిందో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయలేన్నోళ్లు ఇప్పుడు కొత్తగా గ్యారెంటీ, వారంటీ అంటూ �
సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్�
భాద్రపద శుద్ధ చవితి మొదలు నవరాత్రోత్సవాలు ముగిసే దాకా వినాయకుడికి వివిధ పూజలు చేసిన భక్తకోటి ‘అగిలే బరస్ తూ జల్దీ ఆఁ’... అంటూ వీడ్కోలు పలికింది. రాష్ట్రంలో గణేశ్ నవరాత్రోత్సవాలు గురువారం ప్రశాంతంగా ము�
Minister Talasani | ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77 ఏండ్లలో కులవృత్తులను పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల బాగోగులు పట్టించుకోని పార్టీల నేతలు �
మత్స్యకారుల కోసం మరో రెండు సౌకర్యాలను మత్స్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. చేపల చెరువుల లీజును ఆన్లైన్లో చేసుకునేందుకు వీలుగా ‘మీ-సేవ’ యాప్తోపాటు సమస్యల నివేదన కోసం టోల్ ఫ్రీ నంబర్ 9044480333ను అందుబా�
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పాలిక బజార్లోని రెడీమేడ్ దుకాణంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలు అదుపుచేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు