బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, బీజేపీ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు తీసుకొని రావాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరి�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు.
బోనాల ఉత్సవాలకు వారం రోజులు ముందుగానే ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ, రెవ
Singareni | సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణహిత చర్యలకు రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవలంబిస్తున్న పర్యావరణహిత మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి చర్యలకు మరో
వచ్చే నెల 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
గొల్ల కురుమల జోలికొస్తే పాతరేస్తామని కురుమయాదవ సంఘం నాయకులు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డిని హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గొల్లకురుమలను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చే�
రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో రూ.245 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీని ఆగస్టులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధి
స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. గత నెల 16న సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప�
తెలంగాణలో బహుజన మహనీయులకు గొప్ప చరిత్ర ఉన్నదని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సముచితంగా గౌరవిస్తున్నారని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ కొనియాడారు.
అర్హులకు గొర్రెల యూనిట్ల పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హసన్పర్తి, జూలై 31: యాదవులు ఐక్యంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమ�
మంత్రి తలసాని బన్సీలాల్పేట్లో రూ.3.43 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం బన్సీలాల్పేట్, జనవరి 29 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తలసా�