మెదక్కు త్వరలో ఔటర్ రింగ్రోడ్డు అందుబాటులోకి రానున్నదని, రూ.305 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీని�
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్లను తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా సత్కరించింది.
వేతనాల పెంపు విషయంలో తెలుగు సినీ కార్మిక సమాఖ్య, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించింది. గురువారం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్తో సినీ కార్మికుల సమాఖ్య, ఫిలి�
అమీర్పేట్ : సనత్నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ కాలుకు శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. నిరుపేద కుటుంబం కావడంతో గోపాల్కు చికిత్సచేయించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక
అమీర్పేట్ : దాసారం హట్స్ వాసులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. గురువారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో హట్స్ నివాసితులు పెద్దసంఖ్యలో
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్న తీరు ఆదర్శవంతమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
విధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చి స్థిరపడ్డ ఎవరైనా తెలంగాణకు చెందిన వారిగానే ప్రభుత్వం పరిగణిస్తుందని, అటువంటి వారి భద్రత పట్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స
మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నగర పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు పలుచోట్ల అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు.
భారత సినీ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారింది ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన�
ఆశా వర్కర్స్ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని వాటికి వెల కట్టలేమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఆదివారం రాంగోపాల్పేట్ డివిజన్లోని పాన్ బజార్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ �
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం దేవాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల