KTR | నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పూర్తిస్థాయి దర్యాపునకు ఆదేశించారు. నాంపల్లిలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిస�
Minister Srinivas Yadav | హైదరాబాద్లో ఈ నెల 25న నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో
Minister Srinivas Yadav | రేవంత్రెడ్డి భాష మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో తలసాని అధ్�
Minister Srinivas Yadav | ప్రజల బాధలన్నీ తీర్చానని.. ఎన్నికల్లో మరోసారి గెలిపించే బాధ్యత మీదేనని మంత్రి తలసాని, బీఆర్ఎస్ సనత్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట డివిజన్ బీజేఆర�
Minister Srinivas Yadav | దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగాపెట్టి ఎదురొడ్డి పోరాడే సైనికుల్లో అత్యధికులు సిక్కులేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలోని అతిథి హోటల్లో శుక్రవారం అమీర్పేట సిక్కు స
గత ప్రభుత్వాలు అగ్గిపెట్టలాంటి డబ్బా ఇండ్లను నిరుపేదలకు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. అవి పేదల ఆత్మగౌరవ �
Minister Srinivas Yadav | గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీ�
మత్స్య సంపదపై పూర్తి హక్కులు మత్స్యకారులకే సొంతమని, తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టిందని పశువర్థక, మత్స్యశాఖ మంత�
ఓ మహిళ వేగంగా పరుగెత్తుకుంటూ.. నేరుగా బందోబస్తు డ్యూటీలో ఉన్న ఏసీపీ వద్దకు వచ్చింది. సార్ నేను.. అంటూ.. గుర్తు చేసింది. ఒక్కసారిగా అక్కడున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Minister Srinivas Yadav | ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వం నగరంలో కొత్తగా బ్రిడ్జిల నిర్మాణం చేపడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ.450కోట్ల వ్యయ
Minister Srinivas Yadav | చెరువులపై మత్స్యకారులకు పూర్తిహక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కోంటూరు వద్ద రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫిష్మ
Minister Srinivas Yadav | తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Minister Talasani Srinivas Yadav | ఎన్నో సంవత్సరాల తమ కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీరాకాలనీలో లీజు ల్యాండ్లో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న వారికి ఫ్రీ