Minister Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట ఆలయ నూతన పాలకమండలి మంగళవారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
Minister Srinivas Yadav | బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో హోం మంత్రి మహమూద్ అలీ, జిల్లా ఇన్చార్జ
Minister Srinivas Yadav | కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్ఎస్�
షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో బన్సీలాల్పేట్లో బుధవారం మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ 116వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివా�
Minister Srinivas Yadav | నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే సాయన్న సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన దివ
Minister Srinivas Yadav | గ్రంథాలయాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మనగర్లో రూ.83లక్షల వ్యయంతో చే
Minister Srinivas Yadav | త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా యాదవ, కురుమల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కోకాపేటలో నిర్మిస్తున్న యాదవ భవనం నిర్మాణ
Minister Srinivas Yadav | ఈ నెల 5న హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ భవన్లో సోమవారం మంత్రి తలసాని శ్రీ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే పాలమూరు దశ మారిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డిత
హైదరాబాద్ : పండుగలను గొప్పగా జరుపుకోవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద బోనాల ఉత్సవాల నిర్�
హైదరాబాద్ : విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాజేంద్రనగర్లో పాడి రైతుల అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో రాష్ట్ర పశ�
హైదరాబాద్ : నిత్య వివిధ పని ఒత్తిడికి గురవుతున్న తరుణంలో కొంత సమయం క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న�
Freedom Run | ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ