ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఓ బూటకమని, మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెసోళ్లు కుల, బీజేపోళ్లు మత రాజకీయాలు చేస
55ఏండ్ల పాలనలో కనీసం తాగునీళ్లివ్వని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని.. వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం కొనగట్టు
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను నియోజకవర్గం ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్
ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే వారికే పట్టం కట్టాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హన్వాడ మండలంలోని టంకర, గుడిమల్కాపురం, రాంనాయక్ తండాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం చేపట్టా రు. ఆ�
ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టులను నమ్మితే తర్వాత గోసపడుతామని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. 11వ వార్డు పరిధిలోని పాతపాలమూరు, బాలాజీనగర్, 23వ వార్డు పరిధ�
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధం గా క్రీడా ప్రాంగణాలను తెలంగాణలో 25వేల గ్రామాల్లో ఏర్పాటు చేసి, కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సౌకర్యాలతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. శనివారం క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ స్టేడియాన్ని ప్రారంభించారు. ప్రధాన స్టేడియం ఆవరణలో రూ.9.10 క�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటి తో జిల్లాలోని అన్ని చెరువులను నింపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి, బైపాస్ రోడ్డుపై పిస్తాహౌజ్, పాలకొం
మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో బుధవారం వినాయ క నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీధు లు వినాయక విగ్రహాలు, భక్తుల తో కోలాహలంగా మారింది. పో లీసుల భారీ బందోబస్తు మ�
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల ఎన్నో ఏండ్ల కల సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో సాకారం కాబోతున్నదని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈనెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథక�
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రెండు కుటుంబాలకు రూ. కోటిన్నర చొప్పున అందజేసి, �
తెలంగాణ సాంస్కృతిక సారథిలో 583 మంది కళాకారులకు 30 శాతం పీఆర్సీ పెంచుతూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ప్రస్తుతం ఒక్కొక్కర�
CM KCR | కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు రానే వచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్
గొర్రెల పంపిణీతో లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూర్, కోడూర్, మాచన్పల్లి గ్రామాలకు చెందిన 18 మందికి