హైదరాబాద్ : మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలతో కలిపి అభివృద్ధి సంస�
మహబూబ్నగర్ : ఈ నెల 11 నుంచి 18 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించే అలివేలు మంగ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పక్కాగా చేపట్టాలని సాంస్కృతిక ,పర్యాటక శాఖ మ
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 9 : అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని 1
minister srinivas goud | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ల
మహబూబ్నగర్ : అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర
మహబూబ్నగర్ : దళితులను ధనవంతులుగా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దళితబంధు కార్యక్రమం అమలుపై జిల్లా క�
రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు జరిపేందుకు నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదివారం నోటిఫికేషన్ను విడుదల చేశారు.
హైదరాబాద్ : భక్త రామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన ఉన్న ప్రముఖ వాగ్గేయకారుడు భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి
భోపాల్ వేదికగా జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో రాణించిన రాష్ట్ర యువ షూటర్ రాపోలు సురభిని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం అభినందించారు.
మహబూబ్నగర్ : కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా, మద్దతు ధర కల్పించకుండా ఇబ్బందులు పెడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గురువారం మహబూబ్నగర్ గ్రేన్స్ & సీడ్స్ మార్చంట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే క్రీడా హబ్గా మరబోతుందదని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భోపాల్లో 25.11.2021 నుంచి 10.12.2021 వర
మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరిక హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటకశాఖకు సంబంధించిన లీజు బకాయిలు, రెవెన్యూ షేర్ (ఏడీపీ)ను ఎగవేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మం త్రి శ్రీనివా�
రామానుజ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి శంషాబాద్ మండలం ముచ్చింతల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధ�
Minister Srinivas goud | మహబూబ్ నగర్ పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.