హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ రెడ్డి డ్ర
హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్ సీపీ సీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం రాత్రి హత్యకు కేసుకు సంబంధించిన
హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్కు సుపారీ గ్యాంగ్తో హత్యకు మహబూబ్నగర్కు చెందిన కొందరు కుట్ర పన్నారు. ఫర�
మహబూబ్నగర్ : అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్నగర్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహబూబ్�
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నగరంలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అ�
హైదరాబాద్ : మంత్రుల శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావు, హైదరాబాద్లోని మంత్రుల సముదాయంలో స్వార్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25 – 2022 న రవీంద్రభారతి
తెలంగాణ ప్రభుత్వం ధార్మిక సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ సమీపంలోని కోడూరులో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్�
మహబూబ్ నగర్ : విద్యార్థులతో పాటు, పేద ప్రజలు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు హరే కృష్ణ మూమెంట్ ద్వారా ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ �
హైదరాబాద్ : ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్స్ షిప్ – 22 పోటీలకు ఎంపికైన రాష్ట్ర క్రీడాకారులను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అబుదాబిలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు జరిగే ఏషి�
మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు అ�
మహబూబ్నగర్ : జిల్లాలో తెలంగాణ తిరుపతిగా సుప్రసిద్ధమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన్యంకొండలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్�
హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామని క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం నగరంలోని ఉప్పల్లో ‘JEET క్రికెట్ అకాడ�
మహబూబ్నగర్ : భారత స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర. స్వాతంత్ర్యనంతరం గత పాలక వర్గాలు లంబడాలను పూర్తిగా విస్మరించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్ సేవాలా�
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా అద్భుతమైన ప్రగతి సాధిచబోతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర