రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుం�
పల్లెల పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నది. గ్రామపంచాయతీ పాలక మండళ్ల గడువు ఈ నెల 31తో ముగియనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదు.
మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. వనదేవతల మహా జాతరకు మరికొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా భక్తులు మొక్కు లు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా మేడారం చేరుకొని భక్త�
రాష్ట్రంలో గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ఈ నెలతో ముగియనుండగా తాము ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని పంచాయతీరాజ్ శాఖ మం త్రి సీతక స్పష్టం చేశారు.
సర్పంచుల ఎన్నికలు (Sarpanch Elections) ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమల�
సాఫ్ట్వేర్, పర్యాటక రంగాలతోపాటు వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలతో స్వయం సహాయక బృందాలను (ఎస్హెచ్జీ) అనుసంధానించి, మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ�
Minister Seethakka | జంగుబాయి(Jangubai ) అమ్మవారిని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క),(Minister Seethakka) దర్శించుకున్నారు.
మూఢ నమ్మకాలను పారదోలడంలో బాలవికాస సంస్థ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక అన్నారు. ఫాతిమానగర్లో బాల వికాస పీడీటీసీ ట్రైనింగ్ సెంటర్లో ‘నీటి శుద్ధ�
మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క), దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మహాజాతరపై అధికారులతో మేడారంలో బుధవారం
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే బంగారం (బెల్లం) భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా తల్లుల చెంతకు చేరేలా దేవాదాయశాఖ అధికారులు కన్వేయర్ బెల్టు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ప్రధ�
గ్రామీణ ప్రాంతాలు, తండాలకు మం డల కేంద్రాల నుంచి రోడ్ల అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పీఎంజీఎస్వై, ఉపాధ�