మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారం ట్రస్ట్బోర్డు సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఖరారు చేస్తూ జాబితాను దేవాదాయ శాఖకు పంపించారు. దేవాదాయ శాఖ ఆమోదం పొంది నేడో, రేపో ఉత్తర్వులు వెలువ
Medaram Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నందున వారికి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్�
మేడారం ట్రస్ట్బోర్డు సభ్యులను మంత్రి సీతక్క ఖరారు చేసి జాబితాను దేవాదాయ శాఖకు పంపారు. ఆ శాఖ ఆమోదం పొందాక నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ట్రస్ట్బోర్డు చైర్మన్గా అర్రెం లచ్చుపటేల్తోపాటు మరో 13మ�
ఈ నెల 7 నుంచి 14 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్లకు, మండలస్థాయి అధికారులకు, గ్రామ ప్రత్యేక అధికారులకు పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక ఆదేశాలను జారీ చేశారు. ఆయా అధికారులతో శ
ప్రత్యేకాధికారులు పరిపాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి సీతక్క కలెక్టర్లకు సూచించారు. శనివారం ము లుగు జిల్ల్లా నుంచి మంత్రి కల�
పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక అన్నారు.
మహా జాతరను పురస్కరించుకుని మేడారం పరిసరాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పలుమార్లు మేడారంలో పర్యటించి సమీక్షలు నిర్వహించి జనవరి
Indravelli | ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పర్యటన నేపథ్యంలో ఇంద్రవెల్లి(Indravelli)లో సభ ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka), కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి బుధవారం పరిశీలించారు.
రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుం�
పల్లెల పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నది. గ్రామపంచాయతీ పాలక మండళ్ల గడువు ఈ నెల 31తో ముగియనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదు.
మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. వనదేవతల మహా జాతరకు మరికొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా భక్తులు మొక్కు లు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా మేడారం చేరుకొని భక్త�