అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
తెలంగాణలో నేసిన చీరలు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. పోచంపల్లి, వరంగల్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నదని, వీటికి జీఐ ట్యాగ్ రావడం అభి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కృతజ్ఞతలు తెలిపారు. శీతాకాల విడిదికి హైదరాబాద్కు వచ్చి న రాష్ట్రపతిని మంగళవా�
యువతకు ఉపాధి మార్గాలను చూపుతూ ప్రజలకు భరోసా కల్పించేలా పాలన కొనసాగి స్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం ములుగులో సఖీ కేంద్రం ప్రాంగణం�
మేడారం మహాజాతర విజయవంతానికి కృషి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ములుగు జిల్లాలో తొలిసారి ఆదివారం పర్యటించారు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతక్క ములుగు జిల్లాలో తొలిసారిగా పర్యటించారు. మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్�
వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథ శా�
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆ�
మేడారం మహా జాతర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ భక్తులకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు ఉపయోగపడేలా చూడాలని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం హైదరాబాద్లోని డీఎస్ఎస్ భవనంల�
మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు.