ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యూటీ మోడ్(హ్యామ్) విధానంలో భాగంగా రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం పనులు మాత్రమే చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు, రెన్యువల్స్ పనులను యథావిధిగా నిర్వహించాలని కాంట్రాక్టర్లు ప�
ములుగులో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ జులుం ప్రదర్శించింది. ఈ నెల 3 నుంచే జిల్లా వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నది.
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు రాష్ట్రంలో భూసంస్కరణలను అమలు చేసిన సంఘసంస్కర్త అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా శనివారం నెక్లెస్రోడ్లోని పీవీ ఘాట్ వద్ద భట్టి న�
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలందించడంతోపాటు పరిశుభ్రత, పౌష్టికాహారంలో తెలంగాణ అంగన్వాడీలు దేశానికే ఆదర్శంగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను ఆడబిడ్డలు చీకట్లోనే జరుపుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ములుగు నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్ మండలం చింతలపల్లిలో చోటుచేసుకున్నది.
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రా రంభమైన ఈ వివాదం క్రమంగా విస్తరిస్తున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ జెం డాలు కట్టడం, పార్టీ నాయకులతో కూడిన ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయడంపై రగడ జరిగింది.
మవోయిస్టులకు మద్దతునిచ్చేలా కార్యకలాపాలు సాగిస్తున్న మంత్రి సీతక్కను బర్తరఫ్ చేయాలని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్టు యాంటి టెర్రరిజం ఫోరం చైర్మన్ డాక్టర్ రావినూతల శశిధర్ గురువారం తెలిపారు.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు బానోత్ రవిచందర్.. తమకు భూమి ఇప్పిస్తానని మోసం చేశాడని ఇద్దరు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ములుగు మండలం జీవంతరావుపల్లిలో