Minister Satyavati Rathore |రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వీరికి ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ �
ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసులు పనిచేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశంసించారు.
తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో మొత్తం123 మంది గిరిజన విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్స్ కు సెలెక్ట్ అవ్వడం సంతోషకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి చేసినా దేశవ్యాప్తంగా సంచలనమేనని గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు.
అనుక్షణం నిరుపేదలు, రైతుల కోసం శ్రమించే ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రభువు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రార్థించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లు, హోమ్లను తనిఖీ చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హాస్టళ్లు, హోమ్ల నిర్వ