కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్లేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం ఆమె మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్నాయక్తో కలిసి మం�
సీఎం కేసీఆర్ చొరవతో మెదక్ జిల్లా రూపురేఖలు మారిపోయాయని, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఏళ్లుగా భూమిని నమ్ముకున్న వారికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. అడవిని ఆధారంగా చేసుకొని జీవించే వారికి హక్కులు కల్పిస్తున్నది. బతుకు కోసం పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం �
అత్యున్నతమైన గవర్నర్ వ్యవస్థకు కళంకం తీసుకురావొద్దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో అమాత్యుడు రామన్న ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించారు. తొర్రూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్�
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కమిషనర్ భా�
మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
ములుగు జిల్లా ప్రజల పోరాటం, సీఎం కేసీఆర్ ఆరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
ఎన్నో అవాంతరాలను అధిగమించి సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య నియామక ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ (42) గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం మల్లికార్జున్కు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ములుగు దవాఖానకు తరలిస్తుండగా, చనిపోయాడ�
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ములుగు జిల్లా ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పస్రా గ్రామానికి చెందిన గజ్జి మల్లికార్జున్(42) గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మృతిచెందాడు.