మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా, హనుమకొండ సుబేదారి ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల మైదానంలో, ఇద్దరు మం త్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్�
ఉద్యమ సమయంలో ఓరుగల్లే కదనరంగమైంది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఈ గడ్డ కదలివచ్చింది. ఉద్యమానికి, బీఆర్ఎస్కు ఊపిరిలూదింది.. ఉద్యమానికి కేంద్రబిందువైంది.. మొదటినుంచీ అండగా ఉంటున్న ఈ గడ్డ ప
ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రగతి జాతర కొనసాగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ములుగు, నర్సంపేట, మరిపెడలో పర్యటించారు.
స్వరాష్ట్రంలోనే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు.
Green India Challege | రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్కుమార్ మంగళవారం హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మంగళవారం మర�
దేశంలోనే గిరిజనులకు తొలిసారిగా పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి సీఎం కేసీఆర్ తెలంగాణను యావత్ దేశానికి రోల్మాడల్గా నిలిపారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్�
గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్కు కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్త రోడ్లు, భవనాల నిర్మాణం విస్తృతంగా జరిగిందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వీటితోపాటు దేశంలో ఎక్కడా లేనివిధ�
బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ పార్టీలో సంబురాలకు సమ యమైంది. ఊరు, వాడ అంతటా మంగళవారం గులాబీ జెండా పండుగ జరగనున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వ�
గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.
అంగన్వాడీల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో క్షేత్రస్థాయిలో పనిచేసేవారిదే కీలక పాత్ర అని స్త్రీ, శిశు, గిరిజ�
వెబినార్లో అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఎండాకాలంలో ఏ ఒక గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడవద్దని, అందుకు కావల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించ�
బీజేపీపాలిత రాష్ర్టాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారా?: మంత్రి సత్యవతి హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నదని గిరిజన,