2024-25 విద్యా సంవత్సరంలోపదో తరగతికి అమలు 14 నుంచి టీచర్లకు శిక్షణ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచ�
– టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు పహాడీషరీఫ్ : టీఆర్ ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె
హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి శుక్రవారం నాడు 111మంది తెలంగాణ విద్యార్థులు శుక్రవారం ఢిల్లీ, ముంబైకి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శరత్ను ప్రత్యేకం�
మహేశ్వరంలోని ప్రసిద్ధి గాంచిన గడికోటను పురావస్తు, పర్యాటక శాఖ అధ్వర్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పురావస్తు, సాంస్కృత
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.