‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
Rashtrapati Draupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుము ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ
Draupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం చేరుకున్నారు. ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన రాష్ట్రపతి.. 11 గంటలకు భద్రాచలం చేరుకున్నారు.
బహుజన వర్గాల స్ఫూర్తిప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండిన పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దారని రవాణా శాఖ మంత్రి పువ్వా
Minister Harish rao | రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటమాని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్
ఖమ్మం : తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవని, ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. పుట్టిన బిడ్డ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు తా
Minister Puvvada Ajay | క్లిష్ట పరిస్థితులను ఆర్టీసీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నా
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకొని.. మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు డా. పువ్వాడ నయన్ తో కలసి మొక్కలు
Minister Puvvada Ajay | రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. యాసంగి వడ్లను కొనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కొన
Minister Puvvada Ajay | ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిందని, సీఎం కేసీఆర్ మాత్రం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay ) అన్నారు. �