తాండూరు నియోజకవర్గంలో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవాలు అంబరాన్నంటాయి. పలు గ్రామాల గణనాథుల ఊరేగింపు ఆద్యంతం కనుల పండువగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భక్త జన మండలి సభ్యులతో భజనలు, బ్యాండు
కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మితే 60 ఏండ్లు వెనక్కి పో తామని సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 60 ఏండ్లలో చేయ ని అభివృద్ధి 9 ఏండ్లలో సీఎం
జిల్లాలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిం�
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించే విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని సమాచారశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) నేతలు వ�
Minister Mahender Reddy | తెలంగాణలో కొత్తగా అమలవుతున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆడబిడ్డల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ.. మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారని సమాచార పౌర సంబం�
చేవెళ్లలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువతరం అలవర్చుకోవాలన్నారు.
Mahender Reddy | రాష్ట్ర ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. గనులు,భూగర్భ వనరుల �
విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి కేటీఆర్ను గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
గ్రేటర్ హైదరాబాద్లోని పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధన�
Minister Mahender Reddy | రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గ నులు, భూగర్భవనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న మంత్రిగా పట్నం ప్రమాణ స్వీకరించిన విషయం తెలిసిందే. సచివాలయం మ�
Minister Mahender Reddy | రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Minister Mahender Reddy) రేపు ( బుధవారం) పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.
సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, భూగర్భ గనులు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం వారు జడ్పీ చైర్ పర్సన్ అ�