కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్న 6 గ్యారెంటీలు చిత్తు కాగితాలతో సమానమని.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఇచ్చిన ఇటువంటి హామీలు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహ�
‘రేవంత్.. నువ్వు పైసలతో ప్రజలను కొనలేవ్.. సీఎం కేసీఆర్ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు.. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప�
ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న లభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, 60ఏండ్లు ప్రజలను హరిగోసకు గురిచేసిన కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని భూగర్భ, గనుల శా�
అబద్ధాల రేవంత్రెడ్డి.. నీవు ఓడిపోవడం ఖాయం.. నీ కల్లబొల్లి మాటలను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మరు..’ అని గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
కొడంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది చిట్లపల్లి
మధుసూదన్రెడ్డి బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి మహేందర్రెడ్డి
మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అందరి చూపు బీఆర్ఎస్ వైపే మళ్లిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై నిన్న జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారిందన్�
తెలంగాణలో ఇంకా 20 ఏండ్ల దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండ టం ఖాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని సంకెపల్లిగూడ గ్రామానికి చె�
తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడల్లో శమీ, ఆయుధ, వాహన పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
‘బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస
Minister Mahender Reddy | కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పెద్ద బోగస్ అని సమాచార, భూగర్భ గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి(Minister Mahender Reddy )పేర్కొన్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారని, అలాంటి కుమ్�
తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ నులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమవ�
Minister Mahender Reddy | ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓట్ల కోసం మీ ఇండ్ల ముందుకు అందరూ వస్తారు. కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మి మోసపోతే మళ్లీ గోసపడుతామని..ఎన్నికల ముందు ఎవరు కూడా ఆగమాగం కావద్దని సమాచార శాఖ మంత్రి పట్నం మ�