గెలుపుదిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనోత్సాహంతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో మారు పట్నం నరేందర్రెడ్డి పట్టం కట్టే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రతిపక్ష పార్టీ
జన నేత రాకతో ఉమ్మడి జిల్లా పావనం కానున్నది. బుధవారం పాలమూరు, కోస్గిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ప్రచార సభలు గ్రాండ్ సక్సెస్ కాగా.. చివరి మీటింగ�
కోస్గిలో రేపు జరుగనున్న ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారని భూగర్భ వనరులు, గనుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం కోస్గి పట్టణంలో సభా, హెలిప్యాడ్ స్థలాలన
ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసకారి రేవంత్ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపల్ కేంద్రంలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ని
కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకొన్న బాలకిషన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం మంత్రి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలకిషన్ యాదవ్కు �
కార్మిక సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేసి ఎన్నో సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు.
చేవెళ్ల ప్రాంత ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే 111జీవో ఎత్తివేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
ఎన్నికలంటే ఆగం కాకుండా ఆలోచించి ఓటేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం, మర్పల్లిలలో బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్కు మద్దతుగా మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డితో కలి�
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రోడ్ షో జనసంద్రమైంది. గులాబీ శ్రేణులతోపాటు స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
రేవంత్ ఓ ఫ్యాక్షనిస్టు.. గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నాడని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
ఇటీవల కొడంగల్లో మంత్రి కేటీఆర్ రోడ్షోకు వచ్చిన జనాలను చూసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే కిరాయి గూండాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని భూగర్భ, గ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సంవత్సరంలో జిల్లాకు కృష్ణాజలాలను అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్�
ఢిల్లీ నాయత్వం వద్దు.. గల్లీ నాయకత్వమే కావాలని, 2014కు ముందు మైనార్టీలను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని రాష్ట్ర హోం శాఖామాత్యులు మహమూద్అలీ తెలిపారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మైనార్�