Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లోఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్వింగ్ (సోషల్మీడియా)ను ప్రారంభిస్తార�
ఢిల్లీ దొరలను నమ్మితే తెలంగాణ భవిష్యత్ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కే తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణను నాటి నుంచి నేటికీ నట్టేట ముంచింది, ముంచుతున్నదని కాంగ్రెస
‘మంచిగ చేసినం.. మళ్లీ మేమే గెలుస్తం’ అని ధీమా వ్యక్తంచేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని, రిస్క్ వద�
బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి నాలు దిక్కుల ఐటీ పార్క్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్వే ఐటీ పార్క్ జిల్లాకు తలమానికంగా మారనుంది.
తెలంగాణ హైకోర్టు న్యాయవాది, రంగారెడ్డి జిల్లా (విశ్వకర్మ)కు చెందిన రఘు లెంకలపల్లి చేయి తిరిగిన ఆర్టిస్టు. సీఎం కేసీఆర్ అన్నా.. మంత్రి కేటీఆర్ అన్నా.. చెప్పలేని అభిమానం.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగుతున్నది. విపక్షాల అభ్యర్థుల ఖరారు..బీ ఫాంల అందజేత, అసంతృప్తుల బుజ్జగింపులతోనే కొట్టుమిట్టాడుతుండగా... బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో తనదైన పంథాను చాటుతోం�
Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మం త్రి కేటీఆర్కు మై విలేజ్ షో ఫేమ్, యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ విజయతిలకం దిద్దారు. మై విలేజ్ షో బృందంతో కలిసి ఆయన ఓ వీడియో చేశారు. నిరుడు కరీంనగర్లో కళోత్సవాల�
వకీళ్లందరికీ ఆరోగ్యకార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. శనివారం చలో జలవిహార్ పేరిట న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన సభకు హాజరైన సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జి.జితేందర్రెడ్డి మం�
ఖమ్మం నగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో ముందంజలో నిలిచింది.
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందెవరో ఇక్కడి ప్రజలకు తెలుసునని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
తెలంగాణ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్ చంపాపేట డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత వింజమూరు రాఘవాచారి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి శనివారం ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి
సావనైనా సస్తాంగానీ ఢిల్లీ దొరల ముందు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తలవంచదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని ప�
కుల, మత, ప్రాంత కొట్లాటల్లేకుండా ప్రజా సంక్షేమమే నమూనాగా సీఎం కేసీఆర్ అహరహం కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి నమూనానే మున్ముందు కొనసాగించుకునేందుకు ఈ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్