త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ వల్ల తమకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని విన్నవించుకుందామని గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామానికి చెందిన పలువురు భూ నిర్వాసితులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె
నల్లగొండ జిల్లా కేంద్రం పాతబస్తీ హనుమాన్నగర్లో నంబర్ 1 వినాయక విగ్రహం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విగ్రహం వద్ద గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతిసారీ ప్రజాప్రతినిధులను, ప్రముఖులను, ఆధ్యాత్మికవేత్తల�
నల్లగొండ జిల్లా కేంద్రలోని పాతబస్తీ హనుమాన్ నగర్లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నంబర్-01 వినాయక విగ్రహం వద్ద ఎప్పుడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే ఈసారి బీజేప�
ఉమ్మడి జిల్లాలో పక్షం రోజులుగా రైతులు ఇండ్లు, పొలం పనులు వదిలి ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మం త్రులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున�
కలెక్టరేట్ వెనుక భాగంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లబ్ధ్దిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చిత్తశుద్ధిన�
మంత్రి కోమటిరెడ్డికి ఆర్అండ్బీ అధికారులు షాక్ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు ముందుకు సాగే అవకాశమున్నదని తేల్చిచెప్పారు. కాంట్రాక్టర్లకు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నామని స్పష్టంచే�
బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఎల్కతుర్తి బహిరంగ సభకు తరలివచ్చిన లక్షలాది మంది జనాన్ని చూసి కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు మొదలైందని, అందుకే సభ సక్సెస్ను జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్�
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో ఈ వారం తాను పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరిస్తానని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించడంతో పెద్ద ఎత్తున బాధితుల�
నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా డీఆర్సీ సమావేశంలో పలు సమస్యలను ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ర
కోమటిరెడ్డి వెంకట్రెడ్డీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీవినీ ఎరుగనీ రీతిలో కేసీఆర్ పదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తలేదా? సంక్షేమ పథకాలు నీ దృష్టిలో పడతలేదా?
RRR farmers | ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు(RRR farmers) ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో(Hyderabad) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని(Minister Komatireddy) అడ్డుకున్నారు.
Minister Komatireddy | రైతు సంక్షేమ కోసం(Farmers welfare) రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
Minister Komatireddy | రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం అమ్మిన డబ్బులు మూడు రోజుల్లోనే వారి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు మంత్రులు గాలి మోటర్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, నోముల భగత్, జాజాల సురేందర్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో
చౌటుప్పల్లో ట్రిపుల్ ఆర్ భూ మాయం... జంక్షన్... టెన్షన్ పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో సోమవారం ప్రచురించిన ప్రత్యేక కథనం ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది. ఉత్తర భాగం ట్రిపుల్ ఆర్ అల