రైతులు వరికి బదులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సాంకేతిక సమస్యలతో రాష్ట్రంలో 10వేల నుంచి 12వేల మంది రైతులకు రుణమాఫీ జరుగలేదని, వారందరికీ త్�
శాసనసభా సమావేశాల వేదికగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని చెడుగుడు ఆడారు.
Komatireddy | తమది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం రాష్ట్ర బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి(Agriculture sector) కేటాయించడమే నిదర్శనమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komatireddy) అన్నారు.
Minister Komatireddy | జాతీయ రహదారి-44ను(National Highway-44) 12 లేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Minister Komatireddy) వెల్లడించారు.
Komatireddy | నల్లగొండ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy )అన్నారు. సోమవారం నల్లగొండ(Nallgonda) పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద మూ డు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ
Komatireddy | హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై (Hyderabad-Vijayawada National Highway) 17 బ్లాక్ స్పాట్లను(Black spots) గుర్తించాం. రూ. 325 కోట్లతో పనులు చేపడుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు.
వచ్చే మూడు-మూడున్నరేండ్ల్లలో రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను పూర్తిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే భూసేకరణ పూర్తిచేసి వచ్చే అక్�
నల్లగొండ పట్టణంలో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఈద్గాలో ముస్లింసోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్ర�
ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మతి భ్రమించిందని, ఆయన డాక్టర్కు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. విదేశీ పర్యటన సందర్భంగా తాను ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాక�
రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని తాను అనలేదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆ మాట తాను అన్నట్టుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు.
Minister Komatireddy | మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలో వస్తే రష్యాలో మాదిరిగా దేశంలో ప్రజాస్వామ్యం ఖతం అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Komatireddy | నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy) ఈనెల 24న నామినేషన్(Nomination) వేస్తారని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
కరువు కారణంగా అప్పులపాలై రైతులెవరూ చనిపోలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఎండిన పంట లెక్కలు తీసి రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటపొలాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పంటలను కాపాడటం తమ వల్ల కాదని ఆ దేవుడే కాపాడాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.