Minister Jagadish Reddy | బీజేపీ నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుమారి కుటుంబ సభ్యులను శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy)పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్�
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ (Telangana) నంబర్ వన్ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు (Dalit Bandhu) పథకం దేశంలో ఎక్కడా లేదని �
ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరుతోవిపక్షాలకు అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారగా
బీఆర్ఎస్ మాత్రం దూకుడును మరింత పెంచింది. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలు సైతం కేసీఆర్ సర్కార్ విధానాలతో ఆకర్షితులు అవుతుండడంతో వ
సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరానికి సరిపడా నిధులు విడుదల చేస్తున్నది.
విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
మండలంలోని దుబ్బకాల్వ-కొరటికల్ గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు ఇబ్బంది కలిగేది. రైతులు పొలాలకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడేవారు.
ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పోల్చితే.. నేడు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు.
సమైక్య పాలనలో పేదలు కూడు, గూడు లేక అల్లాడిపోతే, స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లాకు మూడు కోర్టులు మంజూరయ్యారు. కోదాడకు ప్రస్తుతమున్న రెండు కోర్టులకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు న్యాయశాఖ నుంచి శుక్రవారం జీఓ 60 విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59లో మరో మ
Minister Jagadish Reddy | యాదవుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు యాదవులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని.. వ�
Minister Jagadish Reddy | సీఎం కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు
Minister Jagadish Reddy | 60 ఏండ్లు పాలించినా కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొమ్మిదేళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ�
Minister Jagadish Reddy | గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచేందుకు గ్రంథాలయాలు దోహదపడతాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy )తెలిపారు. సూర్యాపేటలోఅత్యాధునిక వసత
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) పేర్కొన్నారు. జిల్లాలోని పెన్పహాడ్ మండలం చీదెళ్ల గ్రా�