కాంగ్రెస్, బీజేపీకి దిమ్మ దిరిగేలా అద్భుతంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని, దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెప్తారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇచ
‘సమైక్య రాష్ట్రంలో అధికారం చెలాయించేందుకు పార్టీలు మారాయి తప్ప.. ప్రజల బతుకులు మార్చేందుకు కనీస ప్రయత్నాలు చేయలేదు. గతంలో ఇక్కడ రాజకీయ కక్షలు రాజ్యమేలితే రక్తపాతాలు పారాయి.. నేడు కాళేశ్వరం నీళ్లు పారుతు
నకిరేకల్లో అభివృద్ధి కొనసాగాలన్నా, మరిన్ని కార్యక్రమాలు జరగాలన్నా, జరుగుతున్న పనులు వేగంగా పూర్తి కావాలన్నా మరోసారి బీఆర్ఎస్నే గెలిపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, విద్యుత్
నకిరేకల్ పట్టణంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుక్రవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.
Jagadish Reddy | తుంగతుర్తి నియోజకవర్గంలో రక్తం పారిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అయితే, నీళ్లు పారిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
సమైక్య పాలనలో తుంగతుర్తి నియోజక వర్గం ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉన్నది. తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, నూతనకల్ మండలాల ప్రజలు జ్వరం వచ్చినా వైద్యం చేయించుకోవాలంటే సూర్యాపేటకు, మోత్కూర�
Minister Jagadish Reddy | వ్యవసాయం రంగంలో అద్భుతాలు సృష్టించి ఎంఎస్ స్వామినాధన్ మరణం వ్యవసాయ రంగానికి పూడ్చ లేనిదని రాష్ట్ర విద్యుత్ శా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితా మహుడిగా పేరొం�
BRS Party | సూర్యాపేట జిల్లాల్లో కారు జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి పెరుగుతున్నది. దీంతో వివిధ పార్ట�
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అయితే, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన గొప్పతనం ఐటీ మంత్రి కేటీఆర్ది అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నార�
Minister Jagadish Reddy | ఎమ్మెల్సీల తిరస్కరణ పై గవర్నర్ తమిళి సై చెబుతున్న సాకులు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాత�
Minister Jagadish Reddy | తెలంగాణ సాయుధపోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్లో �
Minister Jagadish Reddy | దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన,
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ హ్యాట్రి�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇస్కిళ్ల గ్రామంలో సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 2కోట్లత�
సూర్యాపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనే లక్ష్యంగా ఐటీ హబ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప
కుంభకోణాల కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని, ఆ పార్టీ ఇటీవల ప్రకటించిన ఆరు స్కీమ్లను విశ్వసించడం లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కి