హైదరాబాద్ : ఇక త్వరలోనే కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జీ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. దీనిపై న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శా�
ఆదిలాబాద్ : పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో రూ. 38 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీ�
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని గండి రామన్న శివారులో గల నంది గుండం దుర్గామాత దేవాలయం నాలుగో వార్షికోత్సవానికి ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. మంత్రి దంపతులకు ఆలయ పూజారుల�
Basara | సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంత పంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దంపతులు బాసర జ్ఞాన సరస్వతి దేవి
నిజామాబాద్, ఫిబ్రవరి 3: జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంవేంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయాన్ని గురువారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్తో కలిసి దేవాదాయ �
Minister indrakaran reddy | మహారాష్ట్ర సరిహద్దు పెన్ గంగా నదిపై నిర్వహిస్తున్న చెనాక -కోరాట ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది జూన్ నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Minister Indrakaran reddy | హై కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి విద్యాసాగర్ రెడ్డి (న్యాయవాది) పార్థీవదేహానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.
Minister IK Reddy | కోతుల బెడదతో రైతులు, సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి,
Yadadri Lakshmi Narasimha Swamy temple | ఈ ఏడాది మార్చి 28 నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనాలు కల్పించనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్వామివారిని దర్శించుక�
సత్కరించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, జనవరి 17: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇం
బీజేపీ ఏడేండ్లలో రైతులకు ఒక్క మంచి పనీ చేయలే ఎరువుల ధరలపైనా మండిపడ్డ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 13: ఎరువుల ధరలు పెంచి ప్రధాని మోదీ.. రైతాంగాన్ని దగా చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇ
Minister Indrakaran reddy | రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
Minister Indrakaran reddy | దేవరకోట దేవస్థానానికి రూ.70 లక్షల నిధులతో అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.