Nagoba Temple | ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేశారు.
Minister Indrakaran Reddy | మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతల నోటి దురుసుపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి సీఎం అయిన వారా.. మాకు నీతులు చెప్పేది అ�
ప్రత్యేక యాప్ను రూపొందించిన అటవీశాఖ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, జనవరి 7 (నమస్తేతెలంగాణ): నగర, పట్టణ వాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటుచేసిన అర్బన్ ఫ
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
URBAN FOREST PARKS | నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనే
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్మణచాంద, మామడలో రైతుబంధు సంబురాలకు హాజరు పాల్గొన్న ఎమ్మెల్సీ దండె విఠల్, నాయకులు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం లక్ష్మణచాంద, జనవరి 6 : నిత్యం అన్నదాత సంక్షేమం కోరే సీఎం క
Minister Indrakaran reddy | రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ ప్రతి రైతుకు బంధువు అయ్యారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
250 కిలోమీటర్లు పరుగుపరుగున సూర్యాపేట, జనవరి 5 (నమస్తే తెలంగాణ): పై ఫొటోలో ఉన్నది సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంల శివారులోని డీబీఎం-71 కాల్వ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 250 కిలోమీటర్ల దూరంల
JP Nadda | తెలంగాణపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజెపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న జేపీ నడ్డా మతి భ్రమించి మాట్లాడుతు
Minister Indrakaran Reddy | తెలంగాణలో పంట పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Minister Indrakaran reddy | రాష్ట్ర ప్రజలకు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈ కొత్త సంవత్సరంలో తాము అనుకున్న లక్ష్యాలు
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షలు విరాళంగా సమర్పించారు. శుక్రవారం ఆయన దేవ�