కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం (నేడు) కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
Minister Harish Rao | రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ కింద 46వేల జలాశయాలు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఏటా వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమని, మరమ్మతు పనులను జీఎస్టీ ను
Harish rao | వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పెద్ద ఎత్తున డాక్టర్లు వస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు
Minister Harish rao | డయాలసిస్ రోగులకు సేవలందించే విషయంలో రాష్ట్రం ముందుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్ను ప్రభుత్వ దవాఖానల్లో
బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో బొక్కబొర్�
కేంద్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక�
తడిసిన వెంకట్రెడ్డి మరణంతో ఆత్మీయుడిని, మంచి నాయకున్ని కోల్పోయామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మండలంలోని బద్దిపడగ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ర్టీ సీ
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వంపై అనుచితంగా మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో బొక్కా బొర్లా పడ్డా
Minister Harish Rao | భారత రాష్ట్ర సమతికి వీఆర్ఎస్ అని బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ అంటే మాకు ఓటమి
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వంపై నోరు పారేసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఇది పోరాటాల గడ్డ అని హరీశ్రావు హెచ్చరించారు. తెలంగ�
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
సీఎం కేసీఆర్ గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే పంచాయతీరాజ్ రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ నిధులు విడుదలచేశారు.