minister harish rao | ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. బీఆర్ఎల్పీలో మంత్రులు అజయ్కుమార్, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్�
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు అందిస్తున్న సహకారానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. అమీర్పేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమిన�
గర్భిణుల ను రక్తహీనత నుంచి కాపాడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దేశానికే ఆదర్శమని ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి సరైన పోషకాలు అందాలి, అప్పుడే పండంటి బిడ్డకు జన్మనివ్వగలదని గ్రహించి సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెల�
Minister Harish Rao | కేవలం 24 గంటల్లోనే నలుగురికి మూత్రపిండాల శస్త్ర చికిత్సలను విజయవంతం చేసిన నిమ్స్ వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్
Minister Harish rao | తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను రూపొందించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
“మనోహరాబాద్ - కొత్లపల్లి రైల్వే ఏర్పాటుకు కావాల్సిన మొత్తం భూసేకరణ, అయ్యే ఖర్చులో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనే అగ్రిమెంట్కు అనుగుణంగా ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశాం.
మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే సూపర్ హిట్ అయిన కేసీఆర్ కిట్ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం..
minister harish rao | బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ అందిస్తుంటే.. తల్లి సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రీషన్ అందజేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. పిల్లలు బాగుంటే భావిభారతం బాగుంటుందని, అందుకే అందుకే తల్లీ బిడ్�
KCR Nutritional Kits | మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. గర్భిణుల కోసం కేసీఆర్ కిట్లను అందించనున్నది. పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి గర్భిణులకు న్యూట�
Siddipeta | సిద్దిపేట జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య స�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల మధ్యప్రదేశ్లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగి రైతులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు కల్లాలపైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈజీఎస్ ద్వారా న�
గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ను త్వరలోనే అందించనున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.