రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకతీతంగా ప్రతి పండుగను అధికారికంగా జరిపిస్తున్నదని, అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులప�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రకా
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని, వైద్య ఖర్చుల కింద బిల్లులతో కూడిన దరఖాస్తులు అందించగానే బాధితులకు సర్కారు చెక్కులు పంపిస్తున్నదని జమ్మికుంట మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్
KCR nutrition kit | రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు గర్భిణిలకు త్వరలో కేసీఆర్ న్యుట్రిషన్ కిట్లను అందివ్వనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ములుగులో హంస ఆయుర్వేద కాలేజీలో టీచిం�
సిద్దిపేటను క్రీడా హబ్గా మార్చేందుకు మంత్రి హరీశ్రావు కృషి చేస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. ఆదివారం సిద్దిపేట పుట్బాల్ స్టేడియంలోఅండర్-15 ఇంటర్ స్కూల్ ఫుట్బాల�
komuravelli | రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవంలో మంత్రులు హరీశ్ర�
komuravelli | కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆదివారం ఉదయం అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆల
Komuravelli mallanna | కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి అంతా సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద
మైనర్ ఇరిగేషన్, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్తోపాటు బీడీ ఆకులపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు కేంద్రాన్ని కోరారు.