అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నది. హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజిన్తోపా అందించి పండుగ రోజు ప్రజలంతా సంతోషంగా గ�
Minister Harish Rao | పిల్లల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు
siddipeta medical college | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్�
సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు నిత్యం వందలమంది గర్భిణులు ఓపీకి వస్తుంటారు. ఇన్పేషెంట్లుగా ఉన్న గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి పూ
Minister Harish Rao | ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని, అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయొద్దని, అక్కడే మంచి
minister harish rao | తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తికోసం, విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమని, తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు
మారుతున్న నేర సరళి, తెరపైకి వస్తున్న సరికొత్త నేరాలను కట్టడి చేసేలా పోలీస్ వ్యవస్థలోనూ సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకతపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెలికన్సల్టేషన్కు అవార్డు లభించింది. వైద్య నిపుణులతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించడం ఈ టెలికన్సల్టేషన్ లక్ష�
Minister Harish rao | తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏండ్లని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి స్ఫూ ర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకొందామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగులే�
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదర్శవంతమైన జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలో నిర్మించుకోబోతున్నామని, సిద్దిపేట జిల్లా ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర�