‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నదని, అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి ఆశయాలను అమలు చేయడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాం, అర్హులందరికీ పథకాలు అందించడంలో పూర్తి �
కరీంనగరం మెరుస్తున్నది. వీధివీధినా ప్రగతి పనులతో మురిసిపోతున్నది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల ప్రత్యేక కొద్దిరోజులుగా నగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేస్తుండగా ఎక్కడ �
నగర శివారులోని తీగెల వంతెనపై ఆదివారం నిర్వహించిన వీకెండ్ మస్తీ అదరహో అనిపించేలా సాగింది. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అలరించాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వీక్షించారు.
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు పెరుగుతున్నది. సబ్బండవర్గాల ప్రజానీకం ఆశీర్వాదాలు అందిస్తున్నది. ‘మా ఓటు బీఆర్ఎస్కే’ అంటూ పలు చోట్ల తీర్మానాలు చేస్తున్నది.
టెంపుల్ సిటీగా కరీంనగర్ జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఇటు అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికలో నగరం శాంతి, సౌభాగ్యాలతో వెలుగొందనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�
కరీంనగర్ అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, నగరం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇక్కడి ప్రజలకు వ్యాపార, ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ : సీఎం కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని.. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. �
కరీంనగర్లో ప్రజలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫర
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్' శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ సత్తా చాటాయి. ఎస్సీ, బీసీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలు దక్కించుకొన్నారు.
Minister Gangula Kamalakar | కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ నాయకులకు అధికారం అప్పగిస్తే పచ్చగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమల
కరీంనగర్లో గొప్ప శ్రీకృష్ణుడి క్షేత్రాన్ని నిర్మించి ఆధ్యాత్మికతకు నిలయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో రూ. 20 కోట్లతో ఆలయాన
‘కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచిన వారు మళ్లీ గెలిచిన చరిత్రలేదు..అలాంటిది ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు.. మళ్లీ తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శా