YS Sharmila | ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేయడం పట్ల ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వంపై మండి పడ్డారు.
DSC notification | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది . ఈ మేరకు సచివాలయంలో 6,100 ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
YCP Incharges | రాబోయే ఎన్నికలకు గాను అభ్యర్థులను, పార్టీ నాయకులను సన్నద్ధం చేయడానికి వైసీపీ(YCP) కసరత్తులో భాగంగా ఇన్చార్జిల పేర్లను బుధవారం రాత్రి 5వ జాబితా(LIst) ను విడుదల చేసింది.
Mega DSC | ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనపై వర్సిటీ అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని పాలకమండలి సమావేశంలో ఆమోదించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగోలేదని, ఏదైనా మాట్లాడితే ఒళ్లుదగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలని ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవుపలికారు.
Botsa Satyanarayana | ‘సొమ్ములు పోనాయి.. నానేటి సేసేది.. నానేటి గావాల్న జేసినాన ఇదంతా?’.. ఇవి 18 ఏండ్ల కింద అప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర యాసలో అన్న మాటలివి. విశాఖలో ఫోక్స్వ్యాగన్ కార్ల కంపె�
ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విజయవాడలో పదో తరగతి ఫలితాలను (10th Class Results) విడుదల చేశారు. పరీక్ష హాజరై�
SSC Exam | ఆంధ్రప్రదేశ్(Andhara Pradesh) లో ఈనెల 3 నుంచి 18 వ తేదీవరకు పదో తరగతి(Tenth Exams) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa) తెలిపారు.
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ యాదాద్రి, మే 3 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి దేవస్థానాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ఇంత గొప్పగా తీర్చిదిద్దిన క