తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండ్ సంజయ్ కొడుకు బండి సాయిభగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యం�
చెప్పింది చాలు.. ఎంత సేపు చెప్తావు.. త్వరగా చెప్పేయ్.. ఏముంటదండ్ల.. ఇంతే కదా!’ ఇదీ పోక్సో కేసులో వాంగ్మూలం సేకరిస్తుండగా బాధితురాలితో పోలీసులు అన్న వెటకారపు మాటలు.
బాలికపై లైంగికంగా వేధించిన ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనప్పటికీ అధికార, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఆయన మర్యాదకు ఎలాంటి భంగం కలుగనివ్వలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంపై ఆదివారం ఎక్స్ వ�
పంటలను కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారంలో మాత్రం పోటీ పడుతున్నాయి. పంటలను తాము కొంటున్నామంటే.. తామే కొంటున్నామంటూ ప్ర చారం చేసుకుంటున్నాయి.
ప్రభుత్వ మొండివైఖరితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ సొంతూరైన ముత్తోజిపేటలో బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రా పేదల ఇండ్లను కూల్చేస్తుంటే.. ఆ కూల్చివేతల బాధిత కుటుంబాలవి దొంగ ఏడుపులంటూ వెటకారంగా మాట్లాడారు.
‘కుంభమేళానే కాదు.. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయం కాదు.. తెలంగాణలోని ములుగు అడవుల్లో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం కూడా గొప్ప దేవాలయం’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.